మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదంపై డీజీపీ విచారణ

81చూసినవారు
మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్ని ప్రమాదంపై డీజీపీ విచారణ
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అనుమానస్పద రీతిలో అగ్రి ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఏపీ సీఐడీ చీఫ్ రవి శంకర్ అయ్యన్నార్ హుటాహుటీనా మదనపల్లె చేరుకుని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని పరిశీలించారు. ఘటనకు ముందు, ఆ తర్వాత ఆఫీసులోకి వెళ్లిన సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్