ఓట్ల డబ్బు కోసం ధర్నా (వీడియో)

571చూసినవారు
ఏపీలో పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయమే ఉంది. గ్యారెంటీగా తమకు ఓటు వేస్తారన్న నమ్మకం ఉన్న వాళ్లకు ఆయా పార్టీలు డబ్బులతో కొనేస్తున్నారు. ఈ క్రమంలో కాకినాడ జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొండెవరంలో కొందరు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. నిన్న వైసీపీ నేతలు కొంత మందికే డబ్బులు ఇచ్చారని, తమకు డబ్బులు ఇవ్వలేదని వారు ధర్నాకు దిగారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్