మీరు గెలిచినప్పుడు ఈవీఎంలు గుర్తుకు రాలేదా?: CM

61చూసినవారు
YS జగన్‌ను సీఎం చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. మేము గెలిచినప్పుడే ఈవీఎంలు గుర్తుకు వచ్చాయా? మీరు 2019లో గెలిచినప్పుడు అవి గుర్తుకు రాలేదా జగన్? అని ప్రశ్నించారు. 'ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుండాలి. టీడీపీ కార్యకర్తల ఇళ్లు, ఆఫీస్‌లపై దాడులు చేస్తే కేసులు పెట్టకూడదా? ఎక్కడో హత్య జరిగితే దానిని రాద్ధాంతం చేస్తారు' అని ఆయన ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్