పేదల ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు ఏర్పాటు

81చూసినవారు
పేదల ఆకలి తీర్చేందుకు తెలుగుదేశం పార్టీఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ పర్యవేక్షణలో ప్రతి సోమవారం ఉచిత అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని టీడీపీ కార్యదర్శి ఎస్ఎస్ అప్పలరాజు అన్నారు. బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేములకొండ జోగారావు కుమారుడు చైతన్య ఆర్థిక సహాయంతో సోమవారం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉచిత అన్న క్యాంటీన్ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్