జగన్ కు జవహర్ బహిరంగ సవాల్

58చూసినవారు
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నెలలో ఇంటింటికి పంపిణీ చేసే పెన్షన్లు కావాలని ఎన్నికల స్టంట్ కోసం ఆపడం వల్ల దాదాపు 50 నుంచి 80 మంది వృద్ధులు మరణించారని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జవహర్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియోతో మాట్లాడారు. అలాగే మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఏవి అమలు చేసావో చర్చకు నేను సిద్ధమని బహిరంగ సవాల్ విసిరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్