ప్రచారాలు, ర్యాలీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: వ్యయ పరిశీలకులు

62చూసినవారు
రానున్న సార్వత్రిక ఎన్నికలలో అభ్యర్ధులు చేసే ప్రచారం, ర్యాలీలు, వ్యయాలపై పత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రోహిత్ నగర్ పేర్కొన్నారు. ఏ మేరకు శనివారం కొవ్వూరు రిటర్నింగ్ అధికారి అశుతోష్ శ్రీవాత్సవ్ తో సబ్ కలెక్టర్ కార్యాలయంలో రోహిత్ నగర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తి స్థాయిలో వీడియో రికార్డింగ్ చెయ్యడం పై దృష్టి పెట్టాలని సూచించారు.

సంబంధిత పోస్ట్