వైసీపీ తీరు మారలేదు: మాజీ మంత్రి జవహర్

67చూసినవారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫించన్ల పై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె. ఎస్. జవహర్ పేర్కొన్నారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా ఆ పార్టీ తీరు మారలేదని మండిపడ్డారు. పింఛన్ల పెంపుతో సీఎం చంద్రబాబు అవ్వ, తాతలకు అండగా ఉన్నారన్నారు.

సంబంధిత పోస్ట్