చెరువును స్వాధీనం చేసుకున్న అధికారులు

70చూసినవారు
చెరువును స్వాధీనం చేసుకున్న అధికారులు
సామర్లకోట జగ్గమ్మగారిపేట సమీపంలో చెరువు భూమిపై సర్వే చేసి, ఇరిగేషన్ అధికారులకు అప్పగించినట్లు గురువారం తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 16న స్థానికంగా ఓనేత చెరువు భూమిలో జేసీబీతో పనులు చేస్తుండగా రెవెన్యూ అధికారులు అడ్డగించారు. చెరువుభూమి మొత్తం ఇరిగేషన్ శాఖకు చెందిఉన్నట్లు రెవెన్యూ రికార్డులు వివరిస్తున్నాయని సర్వే చేసి భూమిని ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజినీర్ కు అప్పగించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్