ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేసింది: ఎంపీ భరత్

52చూసినవారు
ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేసింది: ఎంపీ భరత్
రాజమండ్రిలో అభివృద్ధి జరగలేదని, మరోవైపు కేంద్ర నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందని ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థి పురంధీశ్వరి అనడం విడ్డూరంగా ఉందని ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ అన్నారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరు విషయంలో, రాష్ట్ర విభజన హామీల అమలు విషయంలో తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు‌.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్