విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి

61చూసినవారు
ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి ఓటుహక్కును వినియోగించుకోవచ్చని తూ. గో. కలెక్టర్ మాధవి లత తెలిపారు. మంగళవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులతో ఎన్నికల విధుల నిర్వహణపై ఆమె అవగాహన సదస్సు నిర్వహించారు. ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్