అధికారం కూటమిదే: ఆదిరెడ్డి వాసు

67చూసినవారు
జగన్ కుట్రపూరిత పాలనతో విసిగిపోయిన ప్రజలు త్వరలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన- బీజేపీ కూటమికి పట్టం కట్టనున్నారని సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అన్నారు. మంగళవారం రాజమండ్రిలోని 29వ డివిజన్‌లో శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన కడియాల వీరభద్రరావు, కడియాల శ్రీనివాస్ సుమారు 500 మందితో టీడీపీలో చేరారు. వారందరికి ఆదిరెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్