రాజమండ్రి: ఇండియా కూటమిని బలపరచాలి: సీపీఐ

85చూసినవారు
రాజమండ్రి: ఇండియా కూటమిని బలపరచాలి: సీపీఐ
మేడే స్ఫూర్తితో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఇండియా కూటమిని బలపరచాలని, ప్రతి ఒక్కరూ దేశాన్ని రక్షించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పిలుపునిచ్చారు. మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాజమండ్రిలో సీపీఐ, ఏఐటీయూసీ సంయుక్తంగా వేలాదిమంది కార్మికులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రతి ఒక్క కార్మికుడు దేశం కోసం ఆలోచించాలని దేశాన్ని కాపాడుకోవాలని రామకృష్ణ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్