విధుల పట్ల అధికారుల అలసత్వం

64చూసినవారు
కోరుకొండ మండలం గాడాల గ్రామ పంచాయతీలో బుధవారం. ఉదయం 11 గంటలు దాటినప్పటికీ పంచాయతీ కార్యదర్శి తన విధులకు చేరుకోలేదు. సచివాలయంలోని కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. విధుల పట్ల సిబ్బంది అలసత్వం వహించడంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తక్షణం ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్