జనుపల్లిలో ఆనందంరావు ఎన్నికల ప్రచారం

78చూసినవారు
మైనార్టీలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని అమలాపురం నియోజవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయితా బత్తుల ఆనందంరావు గురువారం అన్నారు. అమలాపురం రూరల్ జనుపల్లి లో ఇంటింటికి తిరుగుతూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో తీర గ్రామాలల్లో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అరాచక వైసీపీ అరాచక పాలనలో అభివృద్ధి లేకుండా పోయిందని అన్నారు.

సంబంధిత పోస్ట్