కాపునాడు మండల అధ్యక్షులుగా మద్దింశెట్టి సురేష్ నియామకం

71చూసినవారు
కాపునాడు మండల అధ్యక్షులుగా మద్దింశెట్టి సురేష్ నియామకం
డా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండల కాపునాడు మండల అధ్యక్షునిగా మద్దింశెట్టి సురేష్ ను నియామకం చేశారు. ఈ మేరకు కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బిరెడ్డి సురేష్ ద్వారా ఆదివారం ఉత్తర్వులు అందుకున్నారు. మండలంలో కాపుల అభ్యున్నతి, సంక్షేమం కొరకు దివంగత వంగవీటి మోహన రంగా, పిళ్ళా వేంకటేశ్వర రావు వంటి పోరాట యోధుల స్పూర్తితో నిర్విరామంగా కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్