గోడి గురుకుల ఇంటర్ విద్యార్థి అదృశ్యం.... పోలీసులకు ఫిర్యాదు

26297చూసినవారు
గోడి గురుకుల ఇంటర్ విద్యార్థి అదృశ్యం.... పోలీసులకు ఫిర్యాదు
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గురుకుల కళాశాలలో పి. గన్న వరం మండలం పోతవరం గ్రామానికి చెందిన కోరుకొండ యశ్వంత్ కుమార్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం హాస్టల్ నుంచి బయటకు వెళ్లిన అతడు ఎంతకూ తిరిగి రాలేదని ప్రిన్సిపాల్ ఎన్. శ్రీనివాస్ బుధవారం అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్