కొంకుదురులో మొదలైన శరన్నవరాత్రి సంబరాలు

75చూసినవారు
కొంకుదురులో మొదలైన శరన్నవరాత్రి సంబరాలు
కొంకుదురు గోపాల రామానాయుడు వీధిలో శరన్నవరాత్రి సంబరాలు గురువారం ప్రారంభమయ్యాయి. అర్చకులు రమణ శర్మ నాయకత్వంలోని అర్చక బృందం, గ్రామోత్సవం చేసి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. శరన్నవరాత్రులన్ని రోజులు అమ్మవారికి విశేష కుంకుమ పూజలు, సోమవారం సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తామని బాల భక్త సమాజం కమిటీ సభ్యులు చిన్న శ్రీనివాసరెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్