వినాయక నిమజ్జనంలో అపశృతి

60చూసినవారు
వినాయక నిమజ్జనంలో అపశృతి
ఏలేరు కాలువలో ఆదివారం గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం కిర్లంపూడి మండలంలోని వీరవరం గ్రామంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న సమయంలో గ్రామానికి చెందిన లక్ష్మణ్ ప్రమాదవశాత్తు కాలుజారి ఏలేరు కాలువలో పడి మృతి చెందాడు. జగ్గంపేట సీఐ లక్ష్మణరావు, కిర్లంపూడి ఎస్సై సతీష్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్