త్వరలోనే గోకవరం తానా వద్ద వంతెన నిర్మిద్దాం

60చూసినవారు
రాజమండ్రి- భద్రాచలం హైవేపై గోకవరం ఠానా సెంటర్ వద్ద రాకపోకలకు ఇబ్బంది పడుతున్న ఇరుకు వంతెన నిర్మాణం త్వరలోనే ప్రారంభిస్తామని జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. సోమవారం గోకవరంలో సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కొబ్బరికాయలు కొట్టి వెళ్లిపోయారని, దానిపై తాను దృష్టి పెట్టానని, బ్రిడ్జి ఏ విధమైన వంకర్లు లేకుండా సరైన నిర్మాణంలో నిర్మిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్