తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఆర్టీసీ కాంప్లెక్స్ నందు వైద్యాధికారులు, వైద్య సిబ్బంది పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో బస్ స్టేషన్ ఆవరణలో వచ్చే ప్రయాణికుల పిల్లలను గమనిస్తూ, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ పోలియో చుక్కలను వేశారు.