కాకినాడ: క్రెగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ 150ఏళ్ళు

55చూసినవారు
కాకినాడ: క్రెగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ 150ఏళ్ళు
కాకినాడ లో క్రెగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ 150 వ వార్షి కోస్తవ సంబరాలు ప్రారంభించినట్లు క్రెగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ అధ్యక్షులు డానియల్ దినకర్ జాసన్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ చర్చిలో 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. క్రెగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ను 1874 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్