జీజీహెచ్ లో గర్భాశయ క్యాన్సర్ కు స్క్రీనింగ్ క్యాంప్

69చూసినవారు
కాకినాడ జీజీహెచ్ లో నాలుగు రోజులు పాటు గర్భాశయ క్యాన్సర్ కు స్క్రీనింగ్ క్యాంప్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జీజీహెచ్ సూపర్డెంట్ డా. లావణ్య కుమారి, డాక్టర్ సమత పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిజిహెచ్ లో ఎస్ఆర్ఎంటి బ్లాక్లో గైనకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ -గ్లోబల్‌ విభాగం సంయుక్త గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించేందుకు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్