పరిశ్రమల్లో తప్పనిసరిగా సెన్సార్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి

68చూసినవారు
పరిశ్రమల్లో తప్పనిసరిగా సెన్సార్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి
ప్రమాదాలను ముందుగానే పసిగట్టి, సిబ్బందిని అప్రమత్తం చేసేలా ప్రమాదకర పరిశ్రమల్లో తప్పనిసరిగా అలారం, సెన్సార్ వ్యవస్థను అమర్చాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పరిశ్రమల ప్రతినిధులకు తెలిపారు. కాకినాడలో సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తో కలిసి జిల్లాలోని పరిశ్రమల భద్రతపై జిల్లా సంక్షోభ నివారణ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్