భారీ వర్షం లో జోరుగా పింఛన్లు పంపిణీ

59చూసినవారు
భారీ వర్షం లో జోరుగా పింఛన్లు పంపిణీ
కాకినాడ నగరంలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షంలో కార్పొరేషన్ సిబ్బంది జోరుగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. కాకినాడ నగర పాలక సంస్థ పరిధిలోని 30, 210 మంది పింఛనుదారులకు పింఛను సొమ్మును పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీ ఆదివారం సెలవు దినం కావడంతో ఒకరోజు ముందే శనివారం పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. అందుకోసం 50 మంది పింఛనుదారులకు ఒక కార్యదర్శిని నియమించారు.

సంబంధిత పోస్ట్