శ్రమ దోపిడీ నుండి రక్షించండి: శానిటేషన్ కార్యదర్శులు

53చూసినవారు
తమను శ్రమ దోపిడీ నుండి రక్షించాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వార్డ్ సచివాలయం శానిటేషన్ మరియు ఎన్విరాన్మెంట్ కార్యదర్శులు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సిసిహెచ్ రాజ్ కుమార్, స్టేట్ ట్రెజరర్ దుర్గారావు వర్కింగ్ ప్రెసిడెంట్ బుల్లయ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా విపరీతంగా శ్రమ దోపిడికి గురి అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్