వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు

1873చూసినవారు
వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు
కాకినాడ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన సీనియర్ నాయకులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో నేమం గ్రామం గుత్తులవారి పాలెం ప్రాంతానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు బుధవారం జనసేనలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి కాకినాడ రూరల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ తనయుడు సందీప్ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్