టీడీపీతోనే కాపులకు న్యాయం: ఏసుదాసు

591చూసినవారు
తెలుగుదేశం పార్టీ ద్వారానే కాపులకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు అన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎంపికైన ఏసుదాసు శుక్రవారం కాకినాడ రూరల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దాస్ ఎంపిక పట్ల మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర నేత పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, నులుకుర్తి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్‌ఛార్జి నానాజీ అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్