కబ్జా నగరంగా కాకినాడ

4003చూసినవారు
కాకినాడ స్మార్ట్ సిటీ నగరాన్ని కబ్జా నగరంగా మార్చడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ మసీ సెంటర్లో వైసిపి నాయకులు ఆక్రమించిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం సంత చెరువు వద్ద ఆక్రమణ కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ లో పరిశీలించి వీడియోతో మాట్లాడారు. కాకినాడ నగరంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి తన అనుచరులకు విలువైన స్థలాలను కబ్జా చేసి ఇవ్వడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్