కాకినాడ: పంజాబ్ లో అమలు చేస్తున్న రిజర్వేషన్ ను అమలు చేయాలి

61చూసినవారు
ఎస్సీకి సంబంధించిన ఉపకులాలకు పంజాబ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న అదనపు 10శాతం రిజర్వేషన్ ను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని మహాసేన వ్యవస్థాపకులు సరిపల్లి రాజేష్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడలో ఆర్ఎల్ గ్రాండ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎస్సీ కులస్తులకు కేటాయించిన 15 శాతం కన్నా పంజాబ్ రాష్ట్రంలో అదనంగా మరో 10 శాతం అమలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్