కాకినాడ రూరల్: అమ్మను మదిలో ప్రతిష్టించుకోవాలి

74చూసినవారు
కాకినాడ రూరల్: అమ్మను మదిలో ప్రతిష్టించుకోవాలి
అమ్మను అందరు మదిలో ప్రతిష్టించుకుని నిత్యం మననం చేసుకోవడం ద్వారా అమ్మ కృపకు అందరూ పాత్రులు కావాలని పరిపూర్ణానంద స్వామి వారు అన్నారు. శ్రీ పీఠంలో ఆరో రోజు మంగళవారం ఘనంగా 'మహాశక్తి యాగం' కార్యక్రమం జరిగింది.
ఇష్టకార్య సిద్ధి కోసం సారెల సమర్పణ కార్యక్రమం అంత్యంత ఘనంగా వైభవంగా జరిగింది. అలాగే మంగళ చండి రాజరాజేశ్వరి హోమంలను వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు..

సంబంధిత పోస్ట్