కాపులకు బీసీలను దూరం చేసింది ముద్రగడ: పంతం నానాజీ

577చూసినవారు
మొదటి నుంచి కాపులు, బీసీలు అన్నదమ్ములుగా కలిసి ఉండేవారని, ఒకరికొకరిని దూరం చేసింది కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాకినాడ రూరల్ కూటమి అభ్యర్థి పంతం నానాజీ విమర్శించారు. సోమవారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో ఆయన మాట్లాడుతూ ఉద్యమాల వల్ల ముద్రగడ లాభపడ్డారని ఆరోపించారు. ఇప్పుడు ఆయన పిల్లల బాగు కోసం వైసీపీ పంచన చేరి. పవన్ కల్యాణ్ పై అర్థం లేని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్