ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ

70చూసినవారు
కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రజా సమస్యలపై అర్జీలు స్వీకరించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ సెంట్రల్ కార్యాలయంలో శుక్రవారం ప్రజల నుండి నానాజీ అర్జీలను స్వీకరించి వారి సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. వచ్చిన సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా నానాజీ ప్రజలకు హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్