మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలి

1049చూసినవారు
మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలి
పారిశుద్ధ్య కార్మికుల మత్ర కార్యాలయంలో శానిటరీ ఇన్ స్పెక్టర్ పర్యవేక్షణ కరువు అయిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ కార్పొరేషన్ లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యల పరిష్కరించాలని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్