పారిశుద్ధ్య కార్మికులకు నివాస గృహాలు ఏర్పాటు

539చూసినవారు
పారిశుద్ధ్య కార్మికులకు నివాస గృహాలు ఏర్పాటు
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని జొన్నాడ గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించే కార్మికులకు నాలుగు పోర్షన్లతో కూడిన నివాస గృహాలను వాటర్ ట్యాంక్ వద్ద నూతనంగా నిర్మించారు. దాతలు సర్పంచ్ కట్టా శ్రీనివాస్, ఉప సర్పంచ్ నాండ్ర నాగమోహన్ రెడ్డి తదితరుల సహకారంతో ఏర్పాటు చేసిన గృహాలను మాజీ గ్రామ సర్పంచ్ ద్వారంపూడి అప్పారెడ్డి సోమవారం ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్