క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు

53చూసినవారు
క్రైస్తవులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన టిడిపి నేతలు
ఈస్టర్ మహా పర్వదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం ఆవిడి గ్రామానికి చెందిన టిడిపి, జనసేన నేతలు గ్రామంలోని పలు చర్చిలను ఆదివారం సందర్శించి కేక్ లను కట్ చేయించి క్రైస్తవ సోదరులకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో గంటి హరీష్ మాధుర్, బండారు సత్యానందరావు ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని క్రైస్తవ సోదరులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్