ఆలస్యంగా వెలుగు చూసిన హత్య

59చూసినవారు
ఆలస్యంగా వెలుగు చూసిన హత్య
కపిలేశ్వరపురం మండలం అంగరలో సోమవారం రాత్రి హత్య జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలో ఎన్టీఆర్ కాలనీలో నివసిస్తున్న, నున్నా నరేష్(38) హత్యకు గురైనట్లు మృతిని మావయ్య బండారు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు అంగర పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదుచేసారు. డిఎస్పి బి. రామకృష్ణ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శుక్రవారం క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ తో వివిధ కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్