వెదురుమూడిలో కార్యకర్తల సమావేశం

80చూసినవారు
వెదురుమూడిలో కార్యకర్తల సమావేశం
రాష్ట్రంలో ఏర్పడేది టీడీపీ-జనసేన- బీజేపీ కూటమేనని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. కపిలేశ్వరపురం మండలం, వెదురుమూడిలో సోమవారం బూత్ ఇన్ ఛార్జ్ లు, కుటుంబ సాధికార సారధులు, నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబే సిఎం అవుతారన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుపుకు నాయకులు అంకితభావంతో కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్