సోమేశ్వరంలో స్కూల్ కిట్లు పంపిణీ

57చూసినవారు
రాయవరం మండలం, సోమేశ్వరం జడ్పీ ఉన్నత పాఠశాలలో గురువారం స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం దయామణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ళ పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తోందన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందజేస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్