పలువురికి ఎమ్మెల్యే వేగుళ్ళ పరామర్శ

531చూసినవారు
పలువురికి ఎమ్మెల్యే వేగుళ్ళ పరామర్శ
మండపేట పట్టణం, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల్లో ఇటీవల మరణించిన పలువురి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సోమవారం పరామర్శించారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట కాశిన కాశీ విశ్వనాధం, కోళ్ళ గోవిందు, దోర కాశీ విశ్వనాధం, మచ్చా వెంకటేష్, చాపల వీరబాబు, పులగాల బాలాజి, గోరు సత్తిబాబు, వీరవరపు శ్రీను, నూని ఏసుబాబు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్