ఓటు ఐదేళ్ల భవిష్యత్ ను నిర్ణయిస్తుంది

1096చూసినవారు
ఓటు ఐదేళ్ల భవిష్యత్ ను నిర్ణయిస్తుంది
ఐదేళ్ల భవిష్యత్ ను నిర్ణయించే ఓటుతో నిస్వార్ధ ప్రజా నాయకుడిని ఎన్నుకోవాలని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ చుండ్రు శ్రీవరప్రకాష్ అన్నారు. మండపేట టిడిపి కార్యాలయంలో 6, 9 వార్డుల బూత్ ఇన్ ఛార్జ్ లు, కుటుంబ సాధికార సారధులు, నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్