టికెట్ బేరసారాల ఆడియో కలకలం
By abhilasha 64చూసినవారుఆదోని అసెంబ్లీ సీటుపై టీడీపీ-బీజేపీ బేరసారాల ఆడియో కలకలం రేపుతోంది. రూ.3కోట్ల డబ్బు ఇస్తే ఆదోని సీటు వదులుకుంటామని టీడీపీ నేత మీనాక్షి నాయుడికి బీజేపీ నేతలు ఆఫర్ ఇచ్చారు. సీటు కావాలంటే బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి రూ.3 కోట్లు ముట్ట చెప్పాలని బీజేపీ నేతలు ప్రతిపాదించారు. పురందేశ్వరి ఆదేశాలతోనే బేరసారాలు జరిగినట్లు బీజేపీలో చర్చ జరుగుతుంది.