మున్సిపల్ కమిషనర్ బదిలీ

82చూసినవారు
మున్సిపల్ కమిషనర్ బదిలీ
మండపేట మున్సిపల్ కమిషర్ బి. రాము విశాఖపట్నం జోనల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కావలి మున్సిపల్ కమిషనర్ టి. వి. రంగారావు నియమితులయ్యారు. బదిలీపై వెళుతున్న రామును చైర్పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి, కోఆప్షన్ సభ్యుడు రెడ్డి రాధాకృష్ణ, కౌన్సిలర్లు శనివారం సత్కరించారు. ఈ సందర్బంగా విధి నిర్వహణలో ఆయన చేసిన సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్