ముమ్మిడివరం: యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష

69చూసినవారు
ముమ్మిడివరం: యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష
ముమ్మిడివరం మున్సిపాలిటీ ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా విద్యా శాఖ కార్యాలయం ఎదుట యూ. టీ. ఎఫ్. జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం నిరాహార దీక్ష చేశారు. ఈ కార్య క్రమానికి ఎమ్మెల్సీ ఐవీ సంఘీభావం తెలిపారు. నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యాశాఖ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారానికి మంత్రి లోకేశ్ చొరవ తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్