కోట సత్తెమ్మ ఆలయంలోకి వరద నీరు

566చూసినవారు
నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయంలోకి వరద నీరు ప్రవేశించింది. ఎక్కువ ప్రాంతాల నుండి ఎర్ర కాలువ జలాశయం వరదనీరు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది.

సంబంధిత పోస్ట్