విజయవాడ వరద బాధితులకు మంత్రి సహాయక చర్యలు

73చూసినవారు
విజయవాడ వరద బాధితులకు మంత్రి కందుల దుర్గేష్ తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. బుధవారం ట్రాక్టర్ పై పర్యటిస్తూ బాధితులకు ఆహార పొట్లాలు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాసులు పలువురు ఉన్నారు.

సంబంధిత పోస్ట్