నీట మునిగిన కుటుంబాలను ఆదుకోవాలి

75చూసినవారు
నిడదవోలు మున్సిపాలిటీలో ఎర్రకాలువ ముంపుకు గురైన సుబ్బరాజుపేట ఇందిరానగర్, రాయపేట, అచ్చంపేటలో సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా నీట మునిగిన కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇప్పటివరకు ఎవరు కూడా అధికారులు మమ్మల్ని పట్టించుకోలేదని రాంబాబు ముందు తమ గోడు వినిపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్