వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ

56చూసినవారు
వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ
ఏలేరు రిజర్వాయర్ నుండి పెద్ద ఎత్తున నీరును దిగువకు వదలడంతో పెద్దాపురం నియోజకవర్గంలో పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. సామర్లకోట, పిఠాపురం రోడ్డులో ఉన్న టిడ్కో గృహ సముదాయాలు వరద నీటిలో చిక్కుకోవడంతో బాధితులను ఆదుకునే కార్యక్రమంలో భాగంగా బుధవారం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామిలు బియ్యం, వాటర్ బాటిల్స్, నిత్యావసర సరుకులను అందజేశారు.

సంబంధిత పోస్ట్