ఉచిత ఇసుక సక్రమంగా అందించాలి

75చూసినవారు
రాష్ట్రంలో ఉచిత ఇసుకను ప్రభుత్వం సక్రమంగా అందించాలని కోరుతూ శుక్రవారం సామర్లకోట తహసీల్దార్ కార్యాలయం వద్ద కొద్దిసేపు పట్టణ సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం రెవెన్యూ అధికారులకు సీపీఎం నాయకులు వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్