మూగజీవాలకు పశుగ్రాసం అందజేత

53చూసినవారు
ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామానికి చెందిన యువత మూగ జీవాలకు పచ్చటి పశుగ్రాసాన్ని కొడవల తో కోసి కాకినాడ లోని జంతు హసా నివారణ సంఘం లోని పశువులకు ఆదివారం అందజేశారు. సుమారు నాలుగు టన్నుల పశుగ్రాసాన్ని స్థానిక నవభారత్ క్షేత్రంలో పదిమంది యువకులు కోసి మోపులు కట్టగా గ్రామ టీ డీ పీ నాయకులు చల్లా బుజ్జి సౌజన్యంతో సమకూర్చిన. బొలెరో వాహనం పై కాకినాడ తరలించి పశువులకు అందజేశారు.

సంబంధిత పోస్ట్