బడుగు, బలహీన వర్గాల పెన్నిధి తెలుగుదేశం పార్టీ

69చూసినవారు
బడుగు బలహీన వర్గాల పెన్నిధిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని పెద్దాపురం ఎమ్మెల్యే ని. మకాయల చినరాజప్ప అన్నారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సామర్లకోట లో ఘనంగా నిర్వహించారు. పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా పార్టీపతాకాన్ని ఎమ్మెల్యే చినరాజప్ప ఆవిష్కరించి ఎన్ఠీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్